మూడు కిలోల కణిత తొలగింపు

21 Jan 2021 Blog

జిల్లా కేంద్రం లోని ఓ ఆసుపత్రి లో కష్టసాధ్యమైన శస్త్రచికిత్స చేసారు .ఓ మహిళ కడుపులోని దాదాపు ౩ కిలోల కణితిని తొలగించి ఆమె ప్రాణాలు కాపాడారు. పట్టణానికి చెందిన 36 ఏళ్ళ మహిళ ఏడాది నుంచి అనారోగ్యంతో బాధపడుతూ స్ధానిక ఆసుపత్రికి వెళ్లగా గర్భసంచికి గడ్డలు అయ్యాయని తేలింది .చాలా బరువుతో పాటు ఇబ్బందికర పరిస్థితి ఉండటంతో తప్పనిసరి శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో బాధితురాలి కుటుంబసభ్యుల అంగీకారంతో కణితితోపాటు గర్భసంచిని తొలగించారు.మూడు రోజుల పాటు పర్యవేక్షించి పూర్తిగా కోలుకోవడంతో శనివారం డిశ్చార్జి చేసినట్లు ఆసుపత్రి వైద్యులు

Leave a Reply

Your email address will not be published.

Search

+